స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- September 21, 2025
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గంభీరంగా సిద్ధమవుతోంది. ఈ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న పలువురు మంత్రులతో కలిసి ఆయన రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు.
ఈ సమీక్షలో ముఖ్యంగా బీసీ వర్గాల ప్రాతినిధ్యం పెంపుపై చర్చ జరిగింది. అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సమాచారం. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ మార్పును సూచిస్తుంది.
తాజా వార్తలు
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి









