ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- September 21, 2025
దోహా: ఖతార్ లో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ స్టేషన్లను విస్తరించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పొరేషన్ (కహ్రామా) ఎలక్ట్రిక్ వెహికల్ యూనిట్ అధిపతి, ఇంజినీర్ మొహమ్మద్ ఖలీద్ అల్ షర్షానీ ప్రకటించారు. తార్షీద్ స్మార్ట్ EV ఛార్జింగ్ ప్రోగ్రామ్ కింద గ్రీన్ మొబిలిటీని పెంచుతున్నట్లు పేర్కొన్నారు.
తార్షీద్ స్మార్ట్ EV ఛార్జింగ్ యాప్ ద్వారా వినియోగదారులు ఛార్జింగ్ స్టేషన్ స్థానాలు, ఛార్జింగ్ హిస్టరీని సులువుగా తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం, ఛార్జింగ్ స్టేషన్లు దోహా మరియు ఉత్తర ఖతార్లో విస్తృతంగా ఉన్నాయని, రాబోయే దశల్లో పశ్చిమ మరియు వాయువ్య ప్రాంతాలలో విస్తరించనున్నట్లు వెల్లడించారు. ప్రజా డిమాండ్ మేరకు ఈవీ మౌలిక సదుపాయాలను విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







