వైఎస్ జగన్ నుంచి జెఎమ్ఆర్ గా సంచలన ప్రకటన
- November 03, 2017
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 6 నుంచి పాదయాత్ర చేయబోతున్న విషయం తెలిసిందే. ఏపీలో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ పాదయాత్రను ఆయన చేపట్టనున్నారు.అయితే ఈ పాదయాత్రకు సంబంధించి కొంతమంది పండితులు జగన్ అని పిలిచే పిలుపులో మార్పులు చేసినట్లు తెలుస్తుంది. జెఎమ్ఆర్ (జగన్ మోహన్ రెడ్డి) అనే పిలుపులో బలముందని సూచించినట్లు తెలుస్తుంది.
వైఎస్ జగన్ కూడా దానికి తగ్గట్లే మీడియా మిత్రులకు పాదయాత్ర సమయంలో నా గురించి వార్తలు రాసేటప్పుడు జగన్ అనే బదులు జెఎమ్ఆర్ అనే పేరుతో రాయమని సూచించినట్లు తెలుస్తుంది. జగన్ అభిమానులకు జగన్. జగన్ అని పిలుచుకోవడం బాగా అలవాటు, ఆ పేరుతో అభిమానులు ఎన్నో పాటలు కూడా రూపొందించారు. ఇప్పుడు జెఎమ్ఆర్ అని పిలవడం కష్టమైన పనే అయినా.. అధినాయకుడు ఆదేశిస్తే అభిమానులు ప్రేమతో జెఎమ్ఆర్ అనే పేరును త్వరలోనే అలవాటు చేసుకుంటారులే అని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
తాజా వార్తలు
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!







