వైఎస్ జగన్ నుంచి జెఎమ్ఆర్ గా సంచలన ప్రకటన
- November 03, 2017వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 6 నుంచి పాదయాత్ర చేయబోతున్న విషయం తెలిసిందే. ఏపీలో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ పాదయాత్రను ఆయన చేపట్టనున్నారు.అయితే ఈ పాదయాత్రకు సంబంధించి కొంతమంది పండితులు జగన్ అని పిలిచే పిలుపులో మార్పులు చేసినట్లు తెలుస్తుంది. జెఎమ్ఆర్ (జగన్ మోహన్ రెడ్డి) అనే పిలుపులో బలముందని సూచించినట్లు తెలుస్తుంది.
వైఎస్ జగన్ కూడా దానికి తగ్గట్లే మీడియా మిత్రులకు పాదయాత్ర సమయంలో నా గురించి వార్తలు రాసేటప్పుడు జగన్ అనే బదులు జెఎమ్ఆర్ అనే పేరుతో రాయమని సూచించినట్లు తెలుస్తుంది. జగన్ అభిమానులకు జగన్. జగన్ అని పిలుచుకోవడం బాగా అలవాటు, ఆ పేరుతో అభిమానులు ఎన్నో పాటలు కూడా రూపొందించారు. ఇప్పుడు జెఎమ్ఆర్ అని పిలవడం కష్టమైన పనే అయినా.. అధినాయకుడు ఆదేశిస్తే అభిమానులు ప్రేమతో జెఎమ్ఆర్ అనే పేరును త్వరలోనే అలవాటు చేసుకుంటారులే అని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు