ఒడిషా లోని ఛాందిపుర్ లో విజయవంతంగా భారతీయ గ్లైడ్ బాంబ్

- November 04, 2017 , by Maagulf
ఒడిషా లోని ఛాందిపుర్ లో విజయవంతంగా భారతీయ గ్లైడ్ బాంబ్

ప్రపూర్ణంగా బారతీయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన తేలిక బరువు కల గ్లైడ్ బాంబ్, ఒడిషా లోని ఛాందిపుర్ నుంచి విజయవంతంగా ప్రయోగించడం తో, ఆ కోవకి చెందిన ఆయుధాల తయారీలో, అది ఒక ముఖ్యమైన మైలు రాయి అయి పోయింది. 
ఈ బాంబ్ ఎస్ ఎ ఎ డబ్ల్యు(స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్),నిన్నఛాంద్ పుర్ లోని ఇంటగ్రేటెడ్ టేస్ట్ రేన్జ్ లో ప్రయోగించారు. అది 70 కిలో మీటర్ల పరిధి లోని ఏ లక్ష్యాన్నయినా గురిపెట్టగలదు. రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్ సి ఐ), డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్ డి ఒ), తదితర పరిశోధనా సంస్థలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో కలిసి సంయుక్తంగా గ్లైడ్ బాంబ్ ని రూపొందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com