ఒడిషా లోని ఛాందిపుర్ లో విజయవంతంగా భారతీయ గ్లైడ్ బాంబ్
- November 04, 2017
ప్రపూర్ణంగా బారతీయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన తేలిక బరువు కల గ్లైడ్ బాంబ్, ఒడిషా లోని ఛాందిపుర్ నుంచి విజయవంతంగా ప్రయోగించడం తో, ఆ కోవకి చెందిన ఆయుధాల తయారీలో, అది ఒక ముఖ్యమైన మైలు రాయి అయి పోయింది.
ఈ బాంబ్ ఎస్ ఎ ఎ డబ్ల్యు(స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్),నిన్నఛాంద్ పుర్ లోని ఇంటగ్రేటెడ్ టేస్ట్ రేన్జ్ లో ప్రయోగించారు. అది 70 కిలో మీటర్ల పరిధి లోని ఏ లక్ష్యాన్నయినా గురిపెట్టగలదు. రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్ సి ఐ), డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్ డి ఒ), తదితర పరిశోధనా సంస్థలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో కలిసి సంయుక్తంగా గ్లైడ్ బాంబ్ ని రూపొందించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









