ఒడిషా లోని ఛాందిపుర్ లో విజయవంతంగా భారతీయ గ్లైడ్ బాంబ్
- November 04, 2017
ప్రపూర్ణంగా బారతీయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన తేలిక బరువు కల గ్లైడ్ బాంబ్, ఒడిషా లోని ఛాందిపుర్ నుంచి విజయవంతంగా ప్రయోగించడం తో, ఆ కోవకి చెందిన ఆయుధాల తయారీలో, అది ఒక ముఖ్యమైన మైలు రాయి అయి పోయింది.
ఈ బాంబ్ ఎస్ ఎ ఎ డబ్ల్యు(స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్),నిన్నఛాంద్ పుర్ లోని ఇంటగ్రేటెడ్ టేస్ట్ రేన్జ్ లో ప్రయోగించారు. అది 70 కిలో మీటర్ల పరిధి లోని ఏ లక్ష్యాన్నయినా గురిపెట్టగలదు. రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్ సి ఐ), డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్ డి ఒ), తదితర పరిశోధనా సంస్థలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో కలిసి సంయుక్తంగా గ్లైడ్ బాంబ్ ని రూపొందించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







