డిసెంబర్ 25న 'సౌఖ్యం' సినిమా విడుదల
- November 08, 2015
ఏఎస్ రవికుమార్ దర్శకత్వంలో గోపీచంద్, రెజీనా జంటగా నటిస్తున్న 'సౌఖ్యం' సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. గతంలో హీరో గోపీచంద్తో 'లౌక్యం' చిత్రాన్ని నిర్మించిన భవ్య క్రియేషన్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఆ సినిమాతో హిట్ అందుకున్న గోపీచంద్ 'సౌఖ్యం'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండగా, దానికి ఆడియన్స్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









