ఇమేజ్ టవర్‌కు కేటీఆర్ శంకుస్థాపన

- November 05, 2017 , by Maagulf
ఇమేజ్ టవర్‌కు  కేటీఆర్ శంకుస్థాపన

గేమింగ్, యానిమేషన్ రంగాల్లో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ వద్ద గల పది ఎకరాల స్థలంలో ఇమేజ్ టవర్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో 100 అడుగుల ఎత్తున ఈటవర్‌ను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ టవర్‌ వల్ల 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు .

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com