ఇమేజ్ టవర్కు కేటీఆర్ శంకుస్థాపన
- November 05, 2017
గేమింగ్, యానిమేషన్ రంగాల్లో హైదరాబాద్ను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ వద్ద గల పది ఎకరాల స్థలంలో ఇమేజ్ టవర్కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో 100 అడుగుల ఎత్తున ఈటవర్ను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ టవర్ వల్ల 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు .
తాజా వార్తలు
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!







