మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శ
- November 13, 2017
కృష్ణానది పవిత్ర సంగమం ఘాట్కు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. అక్కడ వాతవారణం చూసి చలించిపోయారు. ప్రమాద ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన బాబు... బోటు ప్రమాదంపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. చంద్రబాబు వెంట.. మంత్రులు కామినేని, అఖిలప్రియ ఉన్నారు. ప్రమాద ఘటనపై సీఎం అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.
అటు.. పడవ ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









