కేర్ఫర్ ఔట్లెట్స్లో ఒమనీ ప్రోడక్ట్స ఎగ్జిబిషన్
- November 14, 2017
మస్కట్: మస్కట్ సిటీ సెంటర్లోగల కేర్ఫర్లో ఒమనీ ప్రోడక్ట్స్ ఎగ్జిబిషన్ని కేక్ కట్ చేసి ప్రారంభించారు మినిస్టర్ ఆఫ్ మేన్ పవర్ సలహాదారు సయీద్ నాజర్ అల్ సాది. సుల్తానేట్ పరిధిలోని కేర్ఫర్కి చెందిన పలు ఔట్లెట్స్లో ఒమనీ ప్రోడక్ట్స్ ఎగ్జిబిషన్స్ని నిర్వహిస్తున్నారు. 47వ నేషనల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఈ ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నవంబర్ 19వ తేదీతో ఈ ఎగ్జిబిషన్ ముగియనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







