బాలీవుడ్ మూవీ పద్మావతి సినిమా వివాదంలో మరో ట్విస్ట్
- November 15, 2017
పద్మావతి సినిమా వివాదంలో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. సినిమా చిత్రీకరణకు దావూద్ ఇబ్రహీం సాయం చేశాడని కర్ణిసేన ఆరోపణలు చేశారు. ఈనేపధ్యంలో పద్మావతి సినిమాను విడుదల చేస్తే అన్ని థియేటర్లను ధ్వసం చేస్తామని కర్ణిసేన హెచ్చరించింది. డిసెంబరు 1న పద్మావతి సినిమా విడుదల సందర్భంగా కర్ణిసేన భారత్ బంద్కు పిలుపునిచ్చింది. డిసెంబరు 1న పద్మావతి సినిమాను విడుదల చేసేందుకు దర్శకుడు బన్సాలీ ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాలో దీపికా పదుకొనే (పద్మావతి), రణవీర్ సింగ్ (అల్లావుద్దీన్ ఖిల్జీ) పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!







