బాలీవుడ్ మూవీ పద్మావతి సినిమా వివాదంలో మరో ట్విస్ట్
- November 15, 2017
పద్మావతి సినిమా వివాదంలో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. సినిమా చిత్రీకరణకు దావూద్ ఇబ్రహీం సాయం చేశాడని కర్ణిసేన ఆరోపణలు చేశారు. ఈనేపధ్యంలో పద్మావతి సినిమాను విడుదల చేస్తే అన్ని థియేటర్లను ధ్వసం చేస్తామని కర్ణిసేన హెచ్చరించింది. డిసెంబరు 1న పద్మావతి సినిమా విడుదల సందర్భంగా కర్ణిసేన భారత్ బంద్కు పిలుపునిచ్చింది. డిసెంబరు 1న పద్మావతి సినిమాను విడుదల చేసేందుకు దర్శకుడు బన్సాలీ ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాలో దీపికా పదుకొనే (పద్మావతి), రణవీర్ సింగ్ (అల్లావుద్దీన్ ఖిల్జీ) పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







