బాలీవుడ్ మూవీ పద్మావతి సినిమా వివాదంలో మరో ట్విస్ట్
- November 15, 2017
పద్మావతి సినిమా వివాదంలో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. సినిమా చిత్రీకరణకు దావూద్ ఇబ్రహీం సాయం చేశాడని కర్ణిసేన ఆరోపణలు చేశారు. ఈనేపధ్యంలో పద్మావతి సినిమాను విడుదల చేస్తే అన్ని థియేటర్లను ధ్వసం చేస్తామని కర్ణిసేన హెచ్చరించింది. డిసెంబరు 1న పద్మావతి సినిమా విడుదల సందర్భంగా కర్ణిసేన భారత్ బంద్కు పిలుపునిచ్చింది. డిసెంబరు 1న పద్మావతి సినిమాను విడుదల చేసేందుకు దర్శకుడు బన్సాలీ ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాలో దీపికా పదుకొనే (పద్మావతి), రణవీర్ సింగ్ (అల్లావుద్దీన్ ఖిల్జీ) పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









