కాలుష్య నియంత్రణకు చర్యలు
- November 15, 2017
ఢిల్లీ: కాలుష్య నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీలో 2018 ఏప్రిల్ 1 నుంచే బీఎస్-6 వాహనాలు తీసుకురావాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2020 నుంచి తీసుకురావాలనుకున్న నిర్ణయాన్ని ముందస్తుగా కేంద్రం అమలు చేస్తోంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









