అట్లాస్ జువెల్లరీ యజమానికి మూడు సంవత్సరాల జైలు శిక్ష

- November 12, 2015 , by Maagulf
అట్లాస్ జువెల్లరీ యజమానికి మూడు సంవత్సరాల జైలు శిక్ష

అహ్మద్ అబ్దేల్ మొహ్సేన్ షిహా న్యాయ మూర్తిగా గల యు. ఏ. ఇ. న్యాయస్థానం, అట్లాస్ జువెల్లరీ యజమాని అయిన 74 సంవత్సరాల ఎం. ఎం. రామ చంద్రన్ ను 34 మిలియన్ దిర్హం ల విలువ గల రెండు చెక్కులు తిరస్కరణకు గురి అయిన నేరంలో దోషిగా నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ఈ ఆగస్టు నెలలో అరెస్టు అయినంప్పటి నుండి అతడు తాత్కాలిక నిర్బంధంలో ఉన్నారు. ఇతని తరపు న్యాయవాదులు ఈ తీర్పును సవాలు చేస్తామని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com