అట్లాస్ జువెల్లరీ యజమానికి మూడు సంవత్సరాల జైలు శిక్ష
- November 12, 2015
అహ్మద్ అబ్దేల్ మొహ్సేన్ షిహా న్యాయ మూర్తిగా గల యు. ఏ. ఇ. న్యాయస్థానం, అట్లాస్ జువెల్లరీ యజమాని అయిన 74 సంవత్సరాల ఎం. ఎం. రామ చంద్రన్ ను 34 మిలియన్ దిర్హం ల విలువ గల రెండు చెక్కులు తిరస్కరణకు గురి అయిన నేరంలో దోషిగా నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ఈ ఆగస్టు నెలలో అరెస్టు అయినంప్పటి నుండి అతడు తాత్కాలిక నిర్బంధంలో ఉన్నారు. ఇతని తరపు న్యాయవాదులు ఈ తీర్పును సవాలు చేస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







