నిరుద్యోగ భృతిపై కసరత్తు: మంత్రి కొల్లు రవీంద్ర
- November 22, 2017
అమరావతి : రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించేందుకు ప్రభుత్వం కసర్తత్తు చేస్తున్నదని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఇప్పటికే ఈ విషయంలో కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు సమావేశం అయ్యిందని, విధి విధానాలను ఖరారు చేసి త్వరలో నిరుద్యోగ భృతి అందజేస్తామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు