నేటి నుంచి ఇండియన్ రైస్ కాంక్లేవ్
- November 22, 2017
విజయవాడలో నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్నఇండియన్ రైస్ కాంక్లేవ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారు. ఈ సదస్సులో వరి సాగులో సమస్యలు. వాటి పరిష్కారానికి కార్యాచరణ తదితర అంశాలపై చర్చిస్తారు. ఈ సదస్సులు వ్యవసాయ ప్రముఖులు, నిపుణులు హాజరు కానున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







