గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తున్న నేతలు

- November 22, 2017 , by Maagulf
గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తున్న నేతలు

సిద్దిపేట: జిల్లాలోని పోతారం గ్రామానికి చెందిన రమేష్‌, నరసింహలు గల్ఫ్ దేశాల్లో మృతి చెందారు. ఈ ఘటనతో పోతారం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ మృతిచెందిన నరసింహ, రమేష్ కుటుంబాలను పరామర్శించి వారికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందజేసారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డిలు కూడా నరసింహులు,రమేష్ కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com