గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తున్న నేతలు
- November 22, 2017సిద్దిపేట: జిల్లాలోని పోతారం గ్రామానికి చెందిన రమేష్, నరసింహలు గల్ఫ్ దేశాల్లో మృతి చెందారు. ఈ ఘటనతో పోతారం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాంగ్రెస్ నేత వీహెచ్ మృతిచెందిన నరసింహ, రమేష్ కుటుంబాలను పరామర్శించి వారికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందజేసారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డిలు కూడా నరసింహులు,రమేష్ కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేసారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







