సుష్మాను అభ్యర్ధించిన పాకిస్థానీ
- November 26, 2017
న్యూఢిల్లీ : ‘అల్లా తర్వాత మీపైనే ఆశలు పెట్టుకున్నాం. మాకు మీరే దారి చూపాలి. ఎంబసీ ద్వారా మెడికల్ వీసా సదుపాయం కల్పించండి. మా సోదరుడికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించాలి’ అంటూ పాకిస్తాన్కి చెందిన షాజైబ్ ఇక్బాల్ భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను ట్విటర్ ద్వారా అభ్యర్థించారు.
దీనిపై వెంటనే స్పందించిన సుష్మా.. ‘భారత్ మీ ఆశలుపై నీళ్లు చల్లదు. మేం మీకు వెంటనే వీసా జారీ చేస్తున్నాం.’ అని పోస్టు చేశారు. బాధితుడి కుటుంబంలోని నలుగురికి వెంటనే భారత్ వచ్చేందుకు మెడికల్ వీసా సదుపాయం కల్పించాలని పాకిస్తాన్లోని భారత హైకమిషన్ను ఆదేశించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష