భార్యను చంపేందుకోసం యాక్సిడెంట్
- November 26, 2017
భార్యను చంపేందుకోసం యాక్సిడెంట్ చేసిన ఓ వ్యక్తికి న్యాయస్థానం 13 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. అలాగే 40,000 దిర్హామ్ల జరీమానాని కూడా ఖరారు చేసింది. భార్యతో కారులో గొడవపడుతూ, కావాలనే అతి వేగంగా కారుని నడిపాడు. ఈ క్రమంలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నిందితుడి భార్య తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయింది. అయితే నిందితుడికి మాత్రం చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. విచారణంలో భార్యా భర్తల మధ్య గొడవల్ని పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో మృతురాలి శరీరంపై భర్త కారణంగా జరిగిన గాయాల్ని కూడా పోలీసులు కనుగొన్నారు. భార్య కుటుంబానికి నిందితుడు బ్లడ్ మనీని కూడా చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం









