మంత్రి కేటీఆర్తో అమెరికా రాయబారి భేటీ
- November 27, 2017
హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్తో అమెరికా రాయబారి కెన్నత్ ఐ జుస్టర్ సమావేశమయ్యారు. అంతర్జాతీయ వాణిజ్య సదస్సు సందర్భంగా హైదరాబాద్కు విచ్చేసిన కెన్నత్కు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న కార్యక్రమాలను కేటీఆర్ వివరించారు. చేనేత దినం సందర్భంగా కెన్నత్కు పోచంపల్లి కండువా బహూకరించి జ్ఞాపికను అందజేశారు. అలాగే మంత్రి కేటీఆర్తో టీఐఈ గ్లోబల్ ఛైర్మన్ సుహాస్ పాటిల్ బృందంతో పాటు జీఈ దక్షిణాసియా అధ్యక్షుడు విశాల్ వాంఛూ కలిశారు. ఆరోగ్యం, విద్యుత్, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై మంత్రితో చర్చించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







