మంత్రి కేటీఆర్తో అమెరికా రాయబారి భేటీ
- November 27, 2017
హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్తో అమెరికా రాయబారి కెన్నత్ ఐ జుస్టర్ సమావేశమయ్యారు. అంతర్జాతీయ వాణిజ్య సదస్సు సందర్భంగా హైదరాబాద్కు విచ్చేసిన కెన్నత్కు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న కార్యక్రమాలను కేటీఆర్ వివరించారు. చేనేత దినం సందర్భంగా కెన్నత్కు పోచంపల్లి కండువా బహూకరించి జ్ఞాపికను అందజేశారు. అలాగే మంత్రి కేటీఆర్తో టీఐఈ గ్లోబల్ ఛైర్మన్ సుహాస్ పాటిల్ బృందంతో పాటు జీఈ దక్షిణాసియా అధ్యక్షుడు విశాల్ వాంఛూ కలిశారు. ఆరోగ్యం, విద్యుత్, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై మంత్రితో చర్చించారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









