ఇవాంకా కు తెలంగాణ సర్కారు ఇస్తున్న కానుకలివిగో
- November 28, 2017
హైదరాబాద్ : ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హైదరాబాద్ వేదిక అయ్యింది. ఈ సదస్సుకు విచ్చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు ఇవాంకా ట్రంప్ లకు బహుమతులను రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీకి కాకతీయ కళాతోరణం నమూనాను, ఇవాంకా ట్రంప్ కు చార్మినార్ నమూనానూ తెలంగాణ ప్రభుత్వం బహూకరించనుంది. అలాగే సదస్సులో ముగింపు ప్రసంగం చేయనున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు వీణ, సదస్సుకు విచ్చేయనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు నెమలి బహుకరించి వారిని సత్కరించనుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష