ఇవాంకా కు తెలంగాణ సర్కారు ఇస్తున్న కానుకలివిగో
- November 28, 2017
హైదరాబాద్ : ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హైదరాబాద్ వేదిక అయ్యింది. ఈ సదస్సుకు విచ్చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు ఇవాంకా ట్రంప్ లకు బహుమతులను రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీకి కాకతీయ కళాతోరణం నమూనాను, ఇవాంకా ట్రంప్ కు చార్మినార్ నమూనానూ తెలంగాణ ప్రభుత్వం బహూకరించనుంది. అలాగే సదస్సులో ముగింపు ప్రసంగం చేయనున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు వీణ, సదస్సుకు విచ్చేయనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు నెమలి బహుకరించి వారిని సత్కరించనుంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







