సౌదీ దివాళా చట్టాలను ఉల్లంఘించినవారికి జరిమానా : ఖైదు
- November 28, 2017
రియాద్ : వాణిజ్య మరియు పెట్టుబడుల మంత్రిత్వశాఖ తయారు చేసిన ముసాయిదా దివాళా చట్టం గురించి షురా కౌన్సిల్ బుధవారం చర్చించనుంది. 231 అధికారణాలు కలిగి ఉన్న ముసాయిదా చట్టం ప్రకారం, సౌదీ దివాళా చట్టాలను ఉల్లంఘించినా లేదా దుర్వినియోగానికి పాల్పడేవారు ఎవరైనా ఐదు సంవత్సరాలకు మించకుండా జైలుశిక్ష విధించాలి మరియు 5 లక్షల సౌదీ రియాళ్ళు (1.3 మిలియన్ల డాలర్లు ) జరిమానా లలో ఏదో ఒకదానిని అమలుచేస్తారు. చట్టం ఏ విధమైన లాభదాయక సంస్థాపన, ప్రత్యక్ష లేదా పరోక్ష నిషేధంతో సహా,ఉల్లంఘకుడికి ఇతర జరిమానాలను అమలుపర్చడంతో పాటు పరోక్ష యాజమాన్యం లేదా ఇతర హక్కుల యొక్క యాజమాన్యంలోని వాటాదారు యొక్క వాటాతో పాటుగా, దాని వ్యాపారంలో పరోక్ష నిర్వహణ కోల్పోయే అవకాశం ఉంది. అంతేకాక ఈ నియమావళి ప్రకారం ఉల్లంఘనకు పాల్పడినట్లుగా రుజువు కాబడితే నిర్దేశించిన జరిమానా విధించబడుతుందని ముసాయిదా చట్టం హెచ్చరించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







