పారిస్ లో దాడులు : ఖండించిన ఒమాన్ అధినేత
- November 14, 2015
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో చోటు చేసుకున్న దాడులలో సంభవించిన మరణాలకు తమ సంతాప సందేశాన్ని ఒమాన్ అధినేత -హిజ్ మెజెస్టీ సుల్తాన్ కాబూస్ బిన్ సయాద్ , ఆ దేశ అధ్యక్షులు ఫ్రాంకోయిస్ హాలండ్ కు కేబుల్ ద్వారా పంపించారు. ఈ సందేశంలో మృతుల కుటుంబాలకు, ప్రాన్స్ అధ్యక్షునికి, స్నేహ ప్రియులైన ఫ్రెంచ్ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియ జేసారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షను కూడా ఆయన వ్యక్తం చేసారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







