పారిస్ లో దాడులు : ఖండించిన ఒమాన్ అధినేత
- November 14, 2015
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో చోటు చేసుకున్న దాడులలో సంభవించిన మరణాలకు తమ సంతాప సందేశాన్ని ఒమాన్ అధినేత -హిజ్ మెజెస్టీ సుల్తాన్ కాబూస్ బిన్ సయాద్ , ఆ దేశ అధ్యక్షులు ఫ్రాంకోయిస్ హాలండ్ కు కేబుల్ ద్వారా పంపించారు. ఈ సందేశంలో మృతుల కుటుంబాలకు, ప్రాన్స్ అధ్యక్షునికి, స్నేహ ప్రియులైన ఫ్రెంచ్ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియ జేసారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షను కూడా ఆయన వ్యక్తం చేసారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









