పారిస్ లో దాడులు : ఖండించిన ఒమాన్ అధినేత
- November 14, 2015
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో చోటు చేసుకున్న దాడులలో సంభవించిన మరణాలకు తమ సంతాప సందేశాన్ని ఒమాన్ అధినేత -హిజ్ మెజెస్టీ సుల్తాన్ కాబూస్ బిన్ సయాద్ , ఆ దేశ అధ్యక్షులు ఫ్రాంకోయిస్ హాలండ్ కు కేబుల్ ద్వారా పంపించారు. ఈ సందేశంలో మృతుల కుటుంబాలకు, ప్రాన్స్ అధ్యక్షునికి, స్నేహ ప్రియులైన ఫ్రెంచ్ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియ జేసారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షను కూడా ఆయన వ్యక్తం చేసారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







