నీరు, కరెంటు ను ఆదా చేయడం మొదలుపెట్టిన కతార్ ప్రజలు
- November 14, 2015
సెప్టెంబరుఈ సంవత్సరం నెల నుండి కతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పోరేషన్ వారు నీరు మరియు కరెంటు వినియోగానికి కొత్త స్లాబ్ విధానాన్ని ప్రవేసపెట్టిన నేపధ్యంలో రేట్లను పెంచిన నేపధ్యంలో పెరిగిన బిల్లు లతో దోహా ప్రజలు కరెంటు, నీటిని పొదుపు చేయడం మొదలు పెట్టారు. మాములు బల్బుల బదులుగా ఫ్లోరసేంట్ బల్బులు, వాక్యుం క్లీనర్ కు బదులుగా తామే ఇంటిని శుభ్రం చేసుకోవడం, ఉపయోగం లో లేనపుడు ఎ. సి. లు, ఫ్రిజ్ లు వంటి భారీ విద్యుత్ ఉపకరణాలను వెంటనే అపు చేయడం, నీటిని వేడిచేయడానికి, వంటకు విద్యుత్ ను బదులుగా గ్యాస్ స్టవ్ వాడడం వంటి పొదుపు చర్యలను పాటిస్తుండగా, కహ్రామా శాఖ వారు తర్షీద్ ప్రచారం ద్వారా ప్రభుత్వం వారు ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









