నీరు, కరెంటు ను ఆదా చేయడం మొదలుపెట్టిన కతార్ ప్రజలు

- November 14, 2015 , by Maagulf
నీరు, కరెంటు ను ఆదా  చేయడం మొదలుపెట్టిన కతార్ ప్రజలు

సెప్టెంబరుఈ సంవత్సరం నెల నుండి కతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పోరేషన్ వారు నీరు మరియు కరెంటు వినియోగానికి  కొత్త స్లాబ్ విధానాన్ని ప్రవేసపెట్టిన నేపధ్యంలో రేట్లను పెంచిన నేపధ్యంలో పెరిగిన బిల్లు లతో దోహా ప్రజలు కరెంటు, నీటిని పొదుపు చేయడం మొదలు పెట్టారు. మాములు బల్బుల బదులుగా ఫ్లోరసేంట్ బల్బులు, వాక్యుం క్లీనర్ కు బదులుగా తామే ఇంటిని శుభ్రం చేసుకోవడం, ఉపయోగం లో లేనపుడు ఎ. సి. లు, ఫ్రిజ్ లు వంటి భారీ విద్యుత్ ఉపకరణాలను వెంటనే అపు చేయడం, నీటిని వేడిచేయడానికి, వంటకు విద్యుత్ ను బదులుగా గ్యాస్ స్టవ్ వాడడం వంటి పొదుపు చర్యలను పాటిస్తుండగా, కహ్రామా శాఖ వారు  తర్షీద్ ప్రచారం ద్వారా ప్రభుత్వం వారు ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com