నీరు, కరెంటు ను ఆదా చేయడం మొదలుపెట్టిన కతార్ ప్రజలు
- November 14, 2015
సెప్టెంబరుఈ సంవత్సరం నెల నుండి కతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పోరేషన్ వారు నీరు మరియు కరెంటు వినియోగానికి కొత్త స్లాబ్ విధానాన్ని ప్రవేసపెట్టిన నేపధ్యంలో రేట్లను పెంచిన నేపధ్యంలో పెరిగిన బిల్లు లతో దోహా ప్రజలు కరెంటు, నీటిని పొదుపు చేయడం మొదలు పెట్టారు. మాములు బల్బుల బదులుగా ఫ్లోరసేంట్ బల్బులు, వాక్యుం క్లీనర్ కు బదులుగా తామే ఇంటిని శుభ్రం చేసుకోవడం, ఉపయోగం లో లేనపుడు ఎ. సి. లు, ఫ్రిజ్ లు వంటి భారీ విద్యుత్ ఉపకరణాలను వెంటనే అపు చేయడం, నీటిని వేడిచేయడానికి, వంటకు విద్యుత్ ను బదులుగా గ్యాస్ స్టవ్ వాడడం వంటి పొదుపు చర్యలను పాటిస్తుండగా, కహ్రామా శాఖ వారు తర్షీద్ ప్రచారం ద్వారా ప్రభుత్వం వారు ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







