అబుధాబి రహదారులపై హార్డ్ షోల్డర్ ఓవర్ టేకింగ్ : 1000 దిర్హం ల జరిమానా, కారు స్వాధీనం
- November 14, 2015
ఈ సంవత్సరం 10వ నెల వరకు ఉన్న లెక్కల ప్రకారం, అబుదాబిలో మొత్తం 6287 మంది మోటారు వాహనదారులు రహదారి యొక్క హార్డ్ షోల్డర్ ఓవర్ టెక్ చేసినందుకు జరిమానా చెల్లించారని, అబుధాబి ట్రాఫిక్ పోలిస్ అండ్ పెట్రోల్స్ డైరక్టరేట్ జనరల్ కార్యాలయం, కేపిటాల్స్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ హెడ్ - కల్నల్ హమద్ ముబారక్ బిన్ అతత్ అల అమేరీ ప్రకటించారు. రహదారి చట్టం యొక్క ఆర్టికిల్ (8) ప్రకారం, ఇతరులకు ప్రమాదకరంగా ఓవర్ టెక్ చేసిన వారికీ 1000 దిర్హం ల జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు మరియు ఒకనెల వాహనం నిర్బంధం; మరియు హార్డ్ షోల్డర్ అతిక్రమణలకు 600 దిర్హంల జరిమానా మరియు 6 బ్లాక్ పాయింట్లు శిక్ష అని ఆయన తెలియజేసారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









