అబుధాబి రహదారులపై హార్డ్ షోల్డర్ ఓవర్ టేకింగ్ : 1000 దిర్హం ల జరిమానా, కారు స్వాధీనం
- November 14, 2015
ఈ సంవత్సరం 10వ నెల వరకు ఉన్న లెక్కల ప్రకారం, అబుదాబిలో మొత్తం 6287 మంది మోటారు వాహనదారులు రహదారి యొక్క హార్డ్ షోల్డర్ ఓవర్ టెక్ చేసినందుకు జరిమానా చెల్లించారని, అబుధాబి ట్రాఫిక్ పోలిస్ అండ్ పెట్రోల్స్ డైరక్టరేట్ జనరల్ కార్యాలయం, కేపిటాల్స్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ హెడ్ - కల్నల్ హమద్ ముబారక్ బిన్ అతత్ అల అమేరీ ప్రకటించారు. రహదారి చట్టం యొక్క ఆర్టికిల్ (8) ప్రకారం, ఇతరులకు ప్రమాదకరంగా ఓవర్ టెక్ చేసిన వారికీ 1000 దిర్హం ల జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు మరియు ఒకనెల వాహనం నిర్బంధం; మరియు హార్డ్ షోల్డర్ అతిక్రమణలకు 600 దిర్హంల జరిమానా మరియు 6 బ్లాక్ పాయింట్లు శిక్ష అని ఆయన తెలియజేసారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







