79 కొత్త అంబులెన్సులు 'కొనుగోలు' చేయనున్న ఆరోగ్య మంత్రిత్వశాఖ
- November 30, 2017
కువైట్:79 కొత్త అంబులెన్సులు 'కొనుగోలు' చేసేందుకు ఆరోగ్య మంత్రిత్వశాఖకు చేర్చబడుతాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త అంబులెన్సులు ఈ ఏడాది చివరినాటికి విడుదల చేయనున్నాయని అల్-అంబా దినపత్రిక తెలిపింది. జహ్రా, సుభన్, అహ్మది, ముబారక్ అల్ కబీర్ల్లోని నాలుగు అంబులెన్స్ కేంద్రాలు వెంటనే తెరవబడనున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







