బహ్రైన్ : 9 మంది బాంబు దాడి నిందితుల విచారణ ప్రారంభం
- November 14, 2015
20 నుండి 26 సంవత్సరాల మధ్య వయసు గల తొమ్మిది మంది నిందితులపై బాంబు దాడి కేసులో - బాంబు పేల్చివేత, బాంబులు మరియు పెట్రోలు బాంబులను కలిగి ఉండడం, హత్యా యత్నం అనే ఆరోపణలపై బహ్రైన్ హై క్రిమినల్ కోర్టు లో విచారణ ప్రారంభమయింది . గత సంవత్సరం ఏప్రిల్ లో పశ్చిమ ఎకిర్ లోని తన ఇంటిలో తనను తను పేల్చివేసుకున్న హుసైన్ అహ్మద్ షరాఫ్ (22) యొక్క అంత్యక్రియలు కుడా ఈ రోజే జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది; ఐతే ఈ నిందితులలో కేవలం ముగ్గురు మాత్రమే పొలిసు వారి స్వాధీనం లో ఉండగా, మిగిలిన వారి పరోక్షం లోనే విచారణ మొదలయింది.
తాజా వార్తలు
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!







