బహ్రైన్ : 9 మంది బాంబు దాడి నిందితుల విచారణ ప్రారంభం
- November 14, 2015
20 నుండి 26 సంవత్సరాల మధ్య వయసు గల తొమ్మిది మంది నిందితులపై బాంబు దాడి కేసులో - బాంబు పేల్చివేత, బాంబులు మరియు పెట్రోలు బాంబులను కలిగి ఉండడం, హత్యా యత్నం అనే ఆరోపణలపై బహ్రైన్ హై క్రిమినల్ కోర్టు లో విచారణ ప్రారంభమయింది . గత సంవత్సరం ఏప్రిల్ లో పశ్చిమ ఎకిర్ లోని తన ఇంటిలో తనను తను పేల్చివేసుకున్న హుసైన్ అహ్మద్ షరాఫ్ (22) యొక్క అంత్యక్రియలు కుడా ఈ రోజే జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది; ఐతే ఈ నిందితులలో కేవలం ముగ్గురు మాత్రమే పొలిసు వారి స్వాధీనం లో ఉండగా, మిగిలిన వారి పరోక్షం లోనే విచారణ మొదలయింది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









