బహ్రైన్ : 9 మంది బాంబు దాడి నిందితుల విచారణ ప్రారంభం
- November 14, 2015
20 నుండి 26 సంవత్సరాల మధ్య వయసు గల తొమ్మిది మంది నిందితులపై బాంబు దాడి కేసులో - బాంబు పేల్చివేత, బాంబులు మరియు పెట్రోలు బాంబులను కలిగి ఉండడం, హత్యా యత్నం అనే ఆరోపణలపై బహ్రైన్ హై క్రిమినల్ కోర్టు లో విచారణ ప్రారంభమయింది . గత సంవత్సరం ఏప్రిల్ లో పశ్చిమ ఎకిర్ లోని తన ఇంటిలో తనను తను పేల్చివేసుకున్న హుసైన్ అహ్మద్ షరాఫ్ (22) యొక్క అంత్యక్రియలు కుడా ఈ రోజే జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది; ఐతే ఈ నిందితులలో కేవలం ముగ్గురు మాత్రమే పొలిసు వారి స్వాధీనం లో ఉండగా, మిగిలిన వారి పరోక్షం లోనే విచారణ మొదలయింది.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







