గేట్విక్ విమానాశ్రయంలో అనుమానిత వస్తువుతో కలకలం రేగింది.
- November 14, 2015
లండన్లోని గేట్విక్ విమానాశ్రయంలో బాంబు కలకలం రేగింది. శనివారం అనుమానిత ప్యాకేజీ కనిపించడంతో విమానాశ్రయ భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. గేట్విక్ విమానాశ్రయం నార్త్ టెర్మినల్ నుంచి ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టెర్మినాల్ను ఖాళీ చేసి.. ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పారిస్ నగరంలో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో గేట్విక్ విమానాశ్రయంలో అనుమానిత వస్తువు కనిపించడంతో కలకలం రేగింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







