విదేశాల్లో ఉస్మానియా వైభవం...నాయిని ఆస్ట్రేలియా పర్యటన
- December 01, 2017
హైదరాబాద్ : హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. ఈ నెల 3న ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం నిర్వహిస్తున్న ఉస్మానియా దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆయన సిడ్నీ వెళ్లారు. హోంమంత్రికి విమానాశ్రయంలో తెలంగాణ ఎన్నారైలు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో నాయిని నర్సింహా రెడ్డి ఆస్ర్టేలియాలోని రాజకీయ నాయకులను కలుసుకుని తెలంగాణ అభివృద్ధిపై చర్చించనున్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







