కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదించనున్న కేబినెట్
- December 01, 2017
అమరావతి: కాసేపట్లో ఏపీ కేబినేట్ సమావేశం జరగనుంది. ఈ సందర్బంగా కాపుల రిజర్వేషన్ బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఇప్పటికే కాపు రిజర్వేషన్ బిల్లును న్యాయ నిపుణులు పరిశీలించిన నేపధ్యంలో బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. అలాగే బోయ కులస్తులను ఎస్టీల్లో చేర్చే బిల్లును కూడా కేబినెట్ ఆమోదించనుంది. కాగా... మరో రెండు బిల్లులను అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అవసరమైతే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







