నుగ్ర లో భద్రతా దళాలు నిర్వహించిన తనిఖీలో 68 మంది అరెస్ట్
- December 03, 2017
కువైట్ : భద్రతా దళాలు ఇటీవల నగ్గాలో ఒక తనిఖీ ప్రచారం నిర్వహించారు.ఈ దాడిలో ఇద్దరు కావాల్సిన నేరస్తులతో సహా 68 మందిని వివిధ నేరారోపణలపై అదుపులోనికి తీసుకొన్నారు. వివిధ అప్పులు చేసిన ఆరుగురు, తప్పించుకుతిరుగుతున్నవారు11 మంది, నివాస చట్టాల ఉల్లంఘనకు పాలపడినవారు అయిదుగురు, మాదక ద్రవ్యాల సంబంధిత కేసుల్లో సంబంధం ఉన్న 15 మంది, ఎటువంటి గుర్తింపుపత్రాలు లేకుండా తిరుగుతున్నవారు 25 మందిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







