ఢిల్లీ టెస్టుకు కాలుష్యం దెబ్బ
- December 03, 2017
ఢిల్లీ టెస్టుకు కాలుష్యం దెబ్బ తగిలింది. వాయు కాలుష్యంతో లంక క్రికెటర్లు ఇబ్బందులు పడుతున్నారు. పొల్యూషన్ దెబ్బకు ప్లేయర్లు మాస్కులు ధరించి మ్యాచ్ ఆడుతున్నారు. గ్రౌండ్లో ఆడలేకపోతున్నారని అంపైర్లకు వారు ఫిర్యాదు చేశారు. శ్రీలంక ప్లేయర్ లక్మల్ స్వల్ప అస్వస్థతకు గురైన విషయాన్ని వారి దృష్టికి తెచ్చారు. అయితే రిఫరీ మాత్రం ఆట కొనసాగించాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







