రూ.999కే ఎయిర్ ఏషియా టిక్కెట్టు
- December 04, 2017
న్యూఢిల్లీ : చౌకయాన విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా మరో ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. స్వల్పకాలం మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.999గా నిర్ణయించింది. ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనున్నట్లు పేర్కొంది. ఈ నెల 10 లోపు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు మే 7, 2018 నుంచి జనవరి 31, 2019 లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని కంపెనీ వెబ్సైట్లో ఉన్న సమాచారం మేరకు తెలిసింది. ఇతర విమానయాన సంస్థలు కూడా రూ.1,099కే టికెట్టును అందిస్తున్నట్లు ప్రకటించాయి.
తాజా వార్తలు
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!