మరిజువానా, ఖాత్ స్మగ్లింగ్: ముగ్గురి అరెస్ట్
- December 09, 2017
మస్కట్: మస్కట్, సలాలా విమానాశ్రయాల్లో ఇద్దరు వ్యక్తుల్ని మరిజువానా స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. డైరెక్టరేట్ జనరల్ ఫర్ ది నేషనల్ కంట్రోల్ ఆఫ్ నార్కోటిక్స్ అండ్ సోకైట్రోపిక్ సబ్స్టాన్సెస్, మస్కట్ ఎయిర్పోర్ట్ ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేందుకు యత్నించిన వలసదారుడ్ని అరెస్ట్ చేసి, అతన్నుంచి 7 కిలోల మరిజువానాని స్వాధీనం చేసుకున్నారు. దోఫార్లో, సలాలా ఎయిర్పోర్ట్ ద్వారా సుల్తానేట్లోకి మరిజువానాతో చొరబడేందుకు యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంకో ఘటనలో దోఫార్ పోలీసులు, ఒమనీ సిటిజన్ని నార్కోటిక్ సబ్స్టాన్సెస్ని స్మగ్లింగ్ చేస్తుండగా అరెస్ట్ చేశారు. అతన్నుంచి 318 ప్యాకెట్ల ఖాత్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







