మరిజువానా, ఖాత్ స్మగ్లింగ్: ముగ్గురి అరెస్ట్
- December 09, 2017
మస్కట్: మస్కట్, సలాలా విమానాశ్రయాల్లో ఇద్దరు వ్యక్తుల్ని మరిజువానా స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. డైరెక్టరేట్ జనరల్ ఫర్ ది నేషనల్ కంట్రోల్ ఆఫ్ నార్కోటిక్స్ అండ్ సోకైట్రోపిక్ సబ్స్టాన్సెస్, మస్కట్ ఎయిర్పోర్ట్ ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేందుకు యత్నించిన వలసదారుడ్ని అరెస్ట్ చేసి, అతన్నుంచి 7 కిలోల మరిజువానాని స్వాధీనం చేసుకున్నారు. దోఫార్లో, సలాలా ఎయిర్పోర్ట్ ద్వారా సుల్తానేట్లోకి మరిజువానాతో చొరబడేందుకు యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంకో ఘటనలో దోఫార్ పోలీసులు, ఒమనీ సిటిజన్ని నార్కోటిక్ సబ్స్టాన్సెస్ని స్మగ్లింగ్ చేస్తుండగా అరెస్ట్ చేశారు. అతన్నుంచి 318 ప్యాకెట్ల ఖాత్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







