ఈజిప్టులో బయల్పడిన 3500 ఏళ్లనాటి మమ్మీలు
- December 09, 2017
ఈజిప్టులోని దక్షిణ లక్సర్ పట్టణంలో 3500 ఏళ్లనాటి మమ్మీల సమాధులను తాజాగా కనుగొన్నారు. ఇందులో దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఒక సమాధిలోకి వెళ్లడానికి ఐదు మార్గాలు ఉన్నాయి. ఆరు మీటర్ల పొడవైన రెండో సమాధి నుంచి మరో నాలుగు గదులకు వెళ్లడానికి మార్గాలున్నాయి. నగిషీలు చెక్కిన చెక్క మాస్కులు, మట్టిపాత్రలు, ఇతర కళాకృతులు లభ్యమయ్యాయి. సమాధుల్లో రాసిన వివరాల ప్రకారం ఈ మమ్మీలు.. ఈజిప్టును ఏలిన ఫారో చక్రవర్తుల 18వ తరానికి చెందిన రాజవంశీకులవని తెలుస్తోంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









