ఈజిప్టులో బయల్పడిన 3500 ఏళ్లనాటి మమ్మీలు
- December 09, 2017
ఈజిప్టులోని దక్షిణ లక్సర్ పట్టణంలో 3500 ఏళ్లనాటి మమ్మీల సమాధులను తాజాగా కనుగొన్నారు. ఇందులో దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఒక సమాధిలోకి వెళ్లడానికి ఐదు మార్గాలు ఉన్నాయి. ఆరు మీటర్ల పొడవైన రెండో సమాధి నుంచి మరో నాలుగు గదులకు వెళ్లడానికి మార్గాలున్నాయి. నగిషీలు చెక్కిన చెక్క మాస్కులు, మట్టిపాత్రలు, ఇతర కళాకృతులు లభ్యమయ్యాయి. సమాధుల్లో రాసిన వివరాల ప్రకారం ఈ మమ్మీలు.. ఈజిప్టును ఏలిన ఫారో చక్రవర్తుల 18వ తరానికి చెందిన రాజవంశీకులవని తెలుస్తోంది.
తాజా వార్తలు
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు







