'ఉత్తమ విలన్' భరత్ లో విడుదలకు సిద్ధం
- May 02, 2015
ఎట్టకేలకు 'ఉత్తమ విలన్' చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయింది. నిర్మాత లింగుస్వామి, జ్ఞాన్ వేల్ రాజాకు ఒప్పందం కుదిరింది. దాంతో శనివారం మధ్యాహ్నం1500 థియేటర్లలో మ్యాట్నీ నుంచి అన్ని భాషల్లో విడుదల కానుంది. కమల్ హీరోగా, ఆండ్రియా, పూజాకుమార్ హీరోయిన్లుగా నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో ఉత్తమ విలన్ సినిమా రూపుదిద్దుకుంది. ప్రముఖ నిర్మాత లింగుస్వామి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే ఈ సినిమా శుక్రవారమే దేశవ్యాప్తంగా విడుదల కావల్సి ఉండగా, వివాదం నేపథ్యంలో రిలీజ్ నిలిచిపోయింది.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









