ఉత్తర బహ్రైన్ గవర్నరేటు బాంబు ఘటనలో 12 మందికి యావజ్జీవ కారాగారం
- November 16, 2015
ఉత్తర బహ్రైన్ గవర్నరేటు, అల్ కురాయా గ్రామం మరియు జనబియా జాతీయ రహదారులలో ఉన్న పొలిసు వారిని లక్ష్యం గా చేసుకుని , గత రెండు సంవత్సరాలలో ఆరు బాంబు పేలుడులను నిర్వహించి, పలువురు పోలీసువారు గాయపడడానికి కారణమైన బాంబు ఘటనలో 12 మందికి నిందితులను హై క్రిమినల్ కోర్టు నిందితులుగా నిర్ధారించి ఒకొక్కరికి 25 సంవత్సరాల కారాగార వాస శిక్ష మరియు వారి పౌర సత్వాలను రద్దు చేసింది. పేల్చివేతకు ఉపయోగించే సిం కార్డులను పొందడానికి సహకరించిన ఒక బంగ్లా దేశీయుడు, ఒక భారతీయునికి న్యాయస్థానం 12 నెలలు జైలు శిక్ష అనంతరం దేశ బహిష్కరణ శిక్షగా విధించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







