శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
- December 13, 2017
సింగపూర్ నుంచి చెన్నై వెళ్తున్నఇండిగో విమానం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. చెన్నై ఎయిర్పోర్టులో వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ విమానాన్ని శంషాబాద్కు మళ్లించారు. దాదాపు 151 మంది ప్రయాణీకులతో సింగపూర్ నుంచి చెన్నైకి బయలుదేరింది విమానం. కానీ చెన్నై ఎయిర్పోర్టులో పొగమంచు కమ్మేసింది. రన్ వే పై విజుబులిటీ లేదని సమాచారం అందడంతో.. అత్యవసరంగా హైదరాబాద్కు రూటు మార్చారు.. విమానం సేఫ్గా ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







