శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
- December 13, 2017
సింగపూర్ నుంచి చెన్నై వెళ్తున్నఇండిగో విమానం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. చెన్నై ఎయిర్పోర్టులో వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ విమానాన్ని శంషాబాద్కు మళ్లించారు. దాదాపు 151 మంది ప్రయాణీకులతో సింగపూర్ నుంచి చెన్నైకి బయలుదేరింది విమానం. కానీ చెన్నై ఎయిర్పోర్టులో పొగమంచు కమ్మేసింది. రన్ వే పై విజుబులిటీ లేదని సమాచారం అందడంతో.. అత్యవసరంగా హైదరాబాద్కు రూటు మార్చారు.. విమానం సేఫ్గా ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!