నగర వాసుల్ని కలిసి బాదేద్దాం.. మెట్రో ఓలా చెట్టపట్టాల్
- December 13, 2017
హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థ ఓలా క్యాబ్స్తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 'టీసవారి' అంటూ ఓ యాప్ని ప్రయాణీకుల ముందుకు తెచ్చింది. ఈ యాప్లో ఓలా మనీతో పాటు ఓలా సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ యాప్ నుంచే ఓలాకు సంబంధించిన వాహనాల్ని బుక్ చేసుకోవచ్చు. మెట్రో స్మార్ట్ కార్డులను కూడా ఓలా మనీ వ్యాలెట్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా మెట్రో రైల్ సీఈవో అనిల్ కుమార్ శైనీ మాట్లాడుతూ, ఓలాతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని, ఈ సదుపాయం వల్ల ప్రయాణికులకు స్టేషన్కు రావడానికి, వెళ్లడానికి ఈజీగా ఉంటుందని చెప్పారు. ఊహించినట్లుగానే మెట్రోకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







