ఒక్క రూపాయితో విమానం ఎక్కేయొచ్చు.. చక్కర్లు కొట్టేయొచ్చు
- December 13, 2017
డెక్కన్ ఎయిర్ వేస్ ఓ శుభవార్త చెప్పింది. విమానం ఎక్కాలన్న కోరికను తీర్చేస్తానంటోంది. బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలు ఎగ్గొట్టి విదేశాలు చెక్కేసిన విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విలీనం, సంక్షోభం వీటి మధ్య 2012లో తన కార్యకలాపాలు మూసివేసింది. ఇప్పుడు మళ్లీ ఈ ఎయిర్ లైన్స్ వెలుగులోకి వచ్చి కార్యకలాపాలను ప్రారంభిస్తోంది. తమ కస్టమర్లకు రూ.1కే విమాన టికెట్ను ఆఫర్ చేస్తోంది. ఈ విమానం ఈనెల 22న గాల్లోకి ఎగరనుంది. నాసిక్ నుంచి ముంబైకి ఈ సర్వీసును ప్రారంభించనున్నామని కెప్టెన్ గోపీనాథ్ తెలిపారు. అదృష్టవంతులు ఎవరో టిక్కెట్ని చేజిక్కించుకోమంటుంది. ముందు వచ్చిన వారికే అవకాశం అంటూ ఇందులో ఉన్న మతలబు తెలియజేసింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







