ఆధార్ అనుసంధానానికి నో డెడ్లైన్.. వెనక్కి తగ్గిన కేంద్రం
- December 13, 2017
బ్యాంక్ అకౌంట్స్కు ఆధార్ అనుసంధానంపై డిసెంబర్ 31 వరకు డెడ్లైన్ విధించిన కేంద్రం నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఇకపై డెడ్లైన్ అంటూ ఏదీ లేదని ఆర్థిక మంత్రిత్వశాఖ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే ఆధార్ లింకేజీపై సుప్రీంలో వాదనలు జరుగుతున్నాయి. రేపు సుప్రీం తదుపరి నిర్ణయం ప్రకటించే సందర్భంగా కేంద్రం నిర్ణయం చర్చనీయాంశమైంది. ఇప్పటికైతే డెడ్లైన్ అంటూ ఏదీ లేదని, మున్ముందు సంప్రదింపుల తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని కేంద్రం పేర్కొంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







