పవిత్ర మసీదుల వద్ద ఫోటోగ్రఫీ నిషేధంపై ప్రజలకు మంత్రిత్వ శాఖ సూచన
- December 16, 2017
కువైట్: మక్కా , మదీనాలోని రెండు పవిత్ర మసీదులలో అన్ని రకాల ఫోటోగ్రఫీని ఇటీవల నిషేధించిన సౌదీ నిర్ణయం ప్రజలకు మరోమారు గుర్తు చేస్తూ అవఖ్త్ఫ్ అఖ్కాఫ్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని కువైట్ హజ్ యాత్రకు బృందాలుగా వచ్చే యజమానులకు ఒక ఉత్తర్వును జారీ చేసింది. సౌదీ చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇతర మసీదుల లోపల ఫోటోలను తీయడం ద్వారా ఇతర యాత్రికుల యొక్క భావాలను భంగపరిచే ప్రక్రియలను నిషేధించినట్ పేర్కొంది. యాత్రికుల అందరికి ఈ ముఖ్య గమనిక సూచించబడింది మరియు ఈ పవిత్ర స్థలాలలో రెగ్యులర్ లేదా వీడియో కెమెరాలు లేదా ఏ ఇతర ఫోటోగ్రఫీ పరికరాలను ఉపయోగించకూడదని హెచ్చరిక జారీ చేశారు. ఫోటోలు లేదా వీడియోలు తొలగించబడ్డాయి లేదా ఆయా పరికరాలను స్వాధీనం చేసుకుంటారని తెలిపింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల