పవిత్ర మసీదుల వద్ద ఫోటోగ్రఫీ నిషేధంపై ప్రజలకు మంత్రిత్వ శాఖ సూచన
- December 16, 2017కువైట్: మక్కా , మదీనాలోని రెండు పవిత్ర మసీదులలో అన్ని రకాల ఫోటోగ్రఫీని ఇటీవల నిషేధించిన సౌదీ నిర్ణయం ప్రజలకు మరోమారు గుర్తు చేస్తూ అవఖ్త్ఫ్ అఖ్కాఫ్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని కువైట్ హజ్ యాత్రకు బృందాలుగా వచ్చే యజమానులకు ఒక ఉత్తర్వును జారీ చేసింది. సౌదీ చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇతర మసీదుల లోపల ఫోటోలను తీయడం ద్వారా ఇతర యాత్రికుల యొక్క భావాలను భంగపరిచే ప్రక్రియలను నిషేధించినట్ పేర్కొంది. యాత్రికుల అందరికి ఈ ముఖ్య గమనిక సూచించబడింది మరియు ఈ పవిత్ర స్థలాలలో రెగ్యులర్ లేదా వీడియో కెమెరాలు లేదా ఏ ఇతర ఫోటోగ్రఫీ పరికరాలను ఉపయోగించకూడదని హెచ్చరిక జారీ చేశారు. ఫోటోలు లేదా వీడియోలు తొలగించబడ్డాయి లేదా ఆయా పరికరాలను స్వాధీనం చేసుకుంటారని తెలిపింది.
తాజా వార్తలు
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్