పవిత్ర మసీదుల వద్ద ఫోటోగ్రఫీ నిషేధంపై ప్రజలకు మంత్రిత్వ శాఖ సూచన
- December 16, 2017
కువైట్: మక్కా , మదీనాలోని రెండు పవిత్ర మసీదులలో అన్ని రకాల ఫోటోగ్రఫీని ఇటీవల నిషేధించిన సౌదీ నిర్ణయం ప్రజలకు మరోమారు గుర్తు చేస్తూ అవఖ్త్ఫ్ అఖ్కాఫ్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని కువైట్ హజ్ యాత్రకు బృందాలుగా వచ్చే యజమానులకు ఒక ఉత్తర్వును జారీ చేసింది. సౌదీ చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇతర మసీదుల లోపల ఫోటోలను తీయడం ద్వారా ఇతర యాత్రికుల యొక్క భావాలను భంగపరిచే ప్రక్రియలను నిషేధించినట్ పేర్కొంది. యాత్రికుల అందరికి ఈ ముఖ్య గమనిక సూచించబడింది మరియు ఈ పవిత్ర స్థలాలలో రెగ్యులర్ లేదా వీడియో కెమెరాలు లేదా ఏ ఇతర ఫోటోగ్రఫీ పరికరాలను ఉపయోగించకూడదని హెచ్చరిక జారీ చేశారు. ఫోటోలు లేదా వీడియోలు తొలగించబడ్డాయి లేదా ఆయా పరికరాలను స్వాధీనం చేసుకుంటారని తెలిపింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







