తగ్గిన చమురు ధరలను ఎదుర్కొనే వ్యూహం కొనసాగుతుంది - ఒమాన్ మంత్రి వర్యులు
- November 17, 2015
ప్రపంచ వ్యాప్తంగా తగ్గినా చమురు ధరల ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై పడకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉపయుక్త మయ్యాయని , ఇకపై కూడా ఇదే విధానాలు కొనసాగిస్తామని ఒమాన్ ఆర్ధిక శాఖా మంత్రి దర్విష్ బిన్ ఇస్మాయిల బలుషి ప్రకటించారు. ఈ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ప్రతిదేశం, ముఖ్యంగా చమురు ఉత్పత్తి చేసే దేశాలు ఎదుర్కొంటూ ఉన్నదేనని, దీనికి సిద్ధమవదడానికే తము సంవత్సరారంభంలోనే ఆదాయ వ్యయాలపై నియంత్రణా చర్యలు చేపట్టామని, ఇంధనేతర ఆదాయ వనరులపై వ్యయం చేస్తున్నామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









