అబుధాబిలోని హోటల్ లో కస్టమర్లకు 'ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్' సదుపాయం
- November 17, 2015
అబుధాబి లోని మీనా స్ట్రీట్లో ఉన్న జన్నా బుర్జ్ అల్ సరాబ్ హోటల్ వారు, సేకేనుకు 1.2 గిగాబైట్ బ్యాండ్ విడ్త్ తో తాము అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం కల్పించి, ప్రపంచం లోని ఏ హోటల్ వారికన్నా మిన్నగా కస్టమర్ల సేవలో నిలిచామని ప్రకటించారు. ఈ నెలలో అధికారికంగా మొదలవనున్న ఈ హోటల్ వారి ఈ కబురు ఇక్కడకు వచ్చే పర్యాటకులకు, వ్యాపారవేత్తలకు, అధికారిక పర్యాటకులకు తీపి కబురే మరి!
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









