అబుధాబిలోని హోటల్ లో కస్టమర్లకు 'ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్' సదుపాయం
- November 17, 2015
అబుధాబి లోని మీనా స్ట్రీట్లో ఉన్న జన్నా బుర్జ్ అల్ సరాబ్ హోటల్ వారు, సేకేనుకు 1.2 గిగాబైట్ బ్యాండ్ విడ్త్ తో తాము అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం కల్పించి, ప్రపంచం లోని ఏ హోటల్ వారికన్నా మిన్నగా కస్టమర్ల సేవలో నిలిచామని ప్రకటించారు. ఈ నెలలో అధికారికంగా మొదలవనున్న ఈ హోటల్ వారి ఈ కబురు ఇక్కడకు వచ్చే పర్యాటకులకు, వ్యాపారవేత్తలకు, అధికారిక పర్యాటకులకు తీపి కబురే మరి!
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







