కతార్ : బహ్రైన్, సౌదీ అరేబియాల సహాయసహకారాల గురించి చర్చలు
- November 17, 2015
ఆరవ ఆసియన్ మినిస్టీరియల్ ఎనర్జీ రౌండ్ టేబిల్ కతార్ ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని వారి పోషకత్వంతో, నవంబర్ 8 నుండి 10 వరకు జరిగిన ఆరవ ఆసియన్ మినిస్టీరియల్ ఎనర్జీ రౌండ్ టేబిల్ సమావేశానికి కొనసాగింపుగా జరిగిన సమావేశంలో శక్తి వనరుల శాఖా మంత్రి - డా. అబ్దిల్ హస్సన్ బిన్ అలీ మిర్జా, సౌదీ పెట్రోలియం మరియు ఖనిజ వనరుల డిప్యుటీ మంత్రి - హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ అబ్దులజిజ్ బిన్ సల్మాన్ అల్సౌద్ వారు సమావేశమై, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంతో సహా, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వాటి మధ్య ఉమ్మడి సహకారాలను పెంపొందించడం వంటి అనేక ముఖ్య అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







