అబుధాబి, షేక్ జాయెద్ గ్రాండ్ మసీదులో యు.ఎ.ఈ. అమరవీరుల స్మారక చిహ్నం
- November 17, 2015
దేశ అమరవీరుల కోసం స్మృతి చిహ్నాన్ని నిర్మించాలనే అబుధాబి యువరాజు, యు.ఎ.ఈ. సాయుధ దళాల డిప్యుటీ సుప్రీం కమాండర్ హిజ్ హైనెస్ షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వారి ఆదేశానుసారం, యువరాజు వారి ఆస్థానం యొక్క అమరవీరులు మరియు వారి కుటుంబ వ్యవహారాల కార్యాలయం వారు - షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు వద్ద యు.ఎ.ఈ. అమరవీరుల స్మారక చిహ్నం నిర్మించనున్నామని ప్రకటించారు. అబుధాబి లోకి ప్రవేశిస్తున్న లేదా నిష్క్రమిస్తున్న, లేదా ఏ దిశలోనైనా ఈ స్మారక చిహ్నం గోచర మయ్యేలా ఈ స్థలాన్ని ఎంపిక చేసామని వారు వివరించారు. ఈ వీరుల కీర్తిని శాశ్వతం చేయాలనే అధ్యక్షులు - హిజ్ హైనేస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల నహ్యాన్ వారి సంకల్పం వలెనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందని పలువురు కొనియాడారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









