అబుధాబి, షేక్ జాయెద్ గ్రాండ్ మసీదులో యు.ఎ.ఈ. అమరవీరుల స్మారక చిహ్నం
- November 17, 2015
దేశ అమరవీరుల కోసం స్మృతి చిహ్నాన్ని నిర్మించాలనే అబుధాబి యువరాజు, యు.ఎ.ఈ. సాయుధ దళాల డిప్యుటీ సుప్రీం కమాండర్ హిజ్ హైనెస్ షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వారి ఆదేశానుసారం, యువరాజు వారి ఆస్థానం యొక్క అమరవీరులు మరియు వారి కుటుంబ వ్యవహారాల కార్యాలయం వారు - షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు వద్ద యు.ఎ.ఈ. అమరవీరుల స్మారక చిహ్నం నిర్మించనున్నామని ప్రకటించారు. అబుధాబి లోకి ప్రవేశిస్తున్న లేదా నిష్క్రమిస్తున్న, లేదా ఏ దిశలోనైనా ఈ స్మారక చిహ్నం గోచర మయ్యేలా ఈ స్థలాన్ని ఎంపిక చేసామని వారు వివరించారు. ఈ వీరుల కీర్తిని శాశ్వతం చేయాలనే అధ్యక్షులు - హిజ్ హైనేస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల నహ్యాన్ వారి సంకల్పం వలెనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందని పలువురు కొనియాడారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







