ప్రకాష్రాజ్.! నీ బుద్ధేమైంది?..అంటూ ఘాటుగా అంటించిన డైరెక్టర్
- December 18, 2017
గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. 150 సీట్లు వస్తాయన్నారుగా ఏమైందంటూ జస్ట్ ఆస్కింగ్ లో సెటైర్లు వేశారు. అయితే, దీనిపై టాలీవుడ్ డైరెక్టర్ మధుర శ్రీధర్ ఘాటుగా రికార్ట్ అయ్యారు. నీ గోలేంటో అర్థం కావట్లేదు.. నీ అహంతో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ని ఇబ్బంది పెడతావు.. నీ బుద్ధేమైందంటూ విరుచుకుపడ్డారు. ఇదే శ్రీధర్ హాట్ ట్వీట్..
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







