గుజరాత్: కొత్త ముఖ్యమంత్రిని అధిష్టానమే ఎంపిక చేస్తుంది
- December 18, 2017
గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిని.. బీజేపీ హైకమాండే ఎంపిక చేస్తుందని విజయ్రూపానీ వెల్లడించారు. సీఎంగా ఎవరిని ప్రకటించినా తమకు అభ్యంతరం లేదన్నారు. గుజరాత్ ఎన్నికల్లో అభివృద్ధే విజయం సాధించిందని.. కాంగ్రెస్ కుల రాజకీయాలను ఓడించామన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమకు మద్దతు పలికారన్న విజయ్రూపానీ.. బీజేపీ మీద నమ్మకంతోనే మెజార్టీ స్థానాల్లో గెలిపించారన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







