గుజరాత్: కొత్త ముఖ్యమంత్రిని అధిష్టానమే ఎంపిక చేస్తుంది
- December 18, 2017
గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిని.. బీజేపీ హైకమాండే ఎంపిక చేస్తుందని విజయ్రూపానీ వెల్లడించారు. సీఎంగా ఎవరిని ప్రకటించినా తమకు అభ్యంతరం లేదన్నారు. గుజరాత్ ఎన్నికల్లో అభివృద్ధే విజయం సాధించిందని.. కాంగ్రెస్ కుల రాజకీయాలను ఓడించామన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమకు మద్దతు పలికారన్న విజయ్రూపానీ.. బీజేపీ మీద నమ్మకంతోనే మెజార్టీ స్థానాల్లో గెలిపించారన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









