అయిదు రోజుల క్రితం ఓమన్లో గుండె పోటుతో తెలంగాణ వ్యక్తి మృతి
- December 18, 2017ఒమాన్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కూచన్పల్లి గ్రామానికి చెందిన మెట్టు సాగర్ (35) అనే యువకుడు 6 సంవత్సరాల క్రితం చేసి ఓమన్ దేశానికి వెళ్ళాడు. ఈ నెల 13న గుండెపోటు రావడంతో అక్కడ మృతి చెందాడు. ఒమన్ లో చనిపోయిన మృ తుడికి భార్య రాజమణి, తల్లి సుశీలలున్నారు. మృతదేహం స్వదేశం పంపించేందుకు ఒమాన్ లో జాప్యం జరగనుండటంతో సాగర్ కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు