అయిదు రోజుల క్రితం ఓమన్‌లో గుండె పోటుతో తెలంగాణ వ్యక్తి మృతి

- December 18, 2017 , by Maagulf
అయిదు రోజుల క్రితం   ఓమన్‌లో గుండె పోటుతో తెలంగాణ వ్యక్తి  మృతి

ఒమాన్: తెలంగాణ రాష్ట్రానికి  చెందిన నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలంలోని కూచన్‌పల్లి గ్రామానికి చెందిన మెట్టు సాగర్‌ (35) అనే యువకుడు 6 సంవత్సరాల క్రితం చేసి ఓమన్‌ దేశానికి వెళ్ళాడు. ఈ నెల 13న గుండెపోటు రావడంతో అక్కడ మృతి చెందాడు. ఒమన్ లో చనిపోయిన మృ తుడికి భార్య రాజమణి, తల్లి సుశీలలున్నారు. మృతదేహం స్వదేశం పంపించేందుకు ఒమాన్ లో జాప్యం జరగనుండటంతో సాగర్ కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com