పాతికేళ్లు పూర్తి చేసుకున్న రెహామాన్...

- December 18, 2017 , by Maagulf
పాతికేళ్లు పూర్తి చేసుకున్న రెహామాన్...

సంగీత ప్రపంచంలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న రెహామాన్‌.. కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌లో రజతోత్సవం జరుపుకోనున్నారు.  ఐదు గంటలపాటు విశ్రాంతి లేకుండా తన సంగీతంతో ప్రేక్షకులను మైమరిపించేందుకు రెడీ అవుతున్నారు. మూడ్రోజుల పాటు జరిగే బీచ్‌ ఫెస్టివల్‌ కోసం కార్యక్రమాల్లో.. ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్‌ ఏఆర్‌ రెహమాన్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలవబోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com