పాతికేళ్లు పూర్తి చేసుకున్న రెహామాన్...
- December 18, 2017
సంగీత ప్రపంచంలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న రెహామాన్.. కాకినాడ బీచ్ ఫెస్టివల్లో రజతోత్సవం జరుపుకోనున్నారు. ఐదు గంటలపాటు విశ్రాంతి లేకుండా తన సంగీతంతో ప్రేక్షకులను మైమరిపించేందుకు రెడీ అవుతున్నారు. మూడ్రోజుల పాటు జరిగే బీచ్ ఫెస్టివల్ కోసం కార్యక్రమాల్లో.. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







