ఈ సభలే భావి తరానికి స్ఫూర్తి..చిరు
- December 18, 2017
ప్రపంచ తెలుగు మహా సభలను ఘనంగా నిర్వహించినందుకు తెలంగాణా సీఎం కేసీఆర్కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. సినీ కుటుంబం తరఫున ఆయనకు కృతఙ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. తెలుగు మహా సభల సందర్భంగా సోమవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇలాంటి సభలను స్ఫూర్తిగా తీసుకోవాలని, తెలుగు భాషను ముందు తరాలకు అందించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
ప్రత్యేకించి కేసీఆర్..తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని చిరంజీవి ప్రశంసించారు. ఈ సభలకు హాజరు కావలసిందిగా కొన్ని రోజుల క్రితం మంత్రి కేటీఆర్ తన ఇంటికి స్వయంగా వచ్చి ఆహ్వానించినప్పుడు తమ మధ్య జరిగిన సంభాషణను ఆయన గుర్తుకు చేసుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







