ఈ సభలే భావి తరానికి స్ఫూర్తి..చిరు
- December 18, 2017
ప్రపంచ తెలుగు మహా సభలను ఘనంగా నిర్వహించినందుకు తెలంగాణా సీఎం కేసీఆర్కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. సినీ కుటుంబం తరఫున ఆయనకు కృతఙ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. తెలుగు మహా సభల సందర్భంగా సోమవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇలాంటి సభలను స్ఫూర్తిగా తీసుకోవాలని, తెలుగు భాషను ముందు తరాలకు అందించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
ప్రత్యేకించి కేసీఆర్..తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని చిరంజీవి ప్రశంసించారు. ఈ సభలకు హాజరు కావలసిందిగా కొన్ని రోజుల క్రితం మంత్రి కేటీఆర్ తన ఇంటికి స్వయంగా వచ్చి ఆహ్వానించినప్పుడు తమ మధ్య జరిగిన సంభాషణను ఆయన గుర్తుకు చేసుకున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







