ఈ సభలే భావి తరానికి స్ఫూర్తి..చిరు
- December 18, 2017
ప్రపంచ తెలుగు మహా సభలను ఘనంగా నిర్వహించినందుకు తెలంగాణా సీఎం కేసీఆర్కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. సినీ కుటుంబం తరఫున ఆయనకు కృతఙ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. తెలుగు మహా సభల సందర్భంగా సోమవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇలాంటి సభలను స్ఫూర్తిగా తీసుకోవాలని, తెలుగు భాషను ముందు తరాలకు అందించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
ప్రత్యేకించి కేసీఆర్..తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని చిరంజీవి ప్రశంసించారు. ఈ సభలకు హాజరు కావలసిందిగా కొన్ని రోజుల క్రితం మంత్రి కేటీఆర్ తన ఇంటికి స్వయంగా వచ్చి ఆహ్వానించినప్పుడు తమ మధ్య జరిగిన సంభాషణను ఆయన గుర్తుకు చేసుకున్నారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







