కతార్ రైల్ : 2015 లో సాధించిన విజయాలు- ముందున్న లక్ష్యాలు
- November 18, 2015
కతార్ రైల్వే కంపెనీ, గత 12 నెలలుగా తాము సాధినిచిన విజయాలను, రానున్న సంవత్సరంలో అధిగమించవలసిన మైలురాళ్ళను ప్రకటించింది. 27,000 మంది ఆన్-సైట్ సిబ్బందిని కలిగి ఉన్న దోహా మెట్రో, ఇప్పటివరకు 61 కిలోమీటర్ల పొడవు గల సొరంగ మార్గాలను నిర్మించ గా, లుసైల్ సొరంగ నిర్మాణ పని 100 శాతం పూర్తయిందని; ఇంకా 37 స్టేషన్ల నిర్మాణం పూర్తీ చేయవలసి ఉందని; రానున్న సంవత్సరంలో తాము సాధించబోయే ముఖ్యమైన విజయాలు - మెట్రో లోని సోరంగమార్గాల నిర్మాణాన్ని పూర్తి చేయడం, ప్రాజక్టు నిర్మాణంలో 50 శాతాన్ని పూర్తి చేయడమని, కతార్ రైల్ ఎగ్జిక్యుటివ్ కమిటీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ అబ్దుల్లా అబ్డులజిజ్ అల్ సుబయీ ప్రకటించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









