కతార్ రైల్ : 2015 లో సాధించిన విజయాలు- ముందున్న లక్ష్యాలు
- November 18, 2015
కతార్ రైల్వే కంపెనీ, గత 12 నెలలుగా తాము సాధినిచిన విజయాలను, రానున్న సంవత్సరంలో అధిగమించవలసిన మైలురాళ్ళను ప్రకటించింది. 27,000 మంది ఆన్-సైట్ సిబ్బందిని కలిగి ఉన్న దోహా మెట్రో, ఇప్పటివరకు 61 కిలోమీటర్ల పొడవు గల సొరంగ మార్గాలను నిర్మించ గా, లుసైల్ సొరంగ నిర్మాణ పని 100 శాతం పూర్తయిందని; ఇంకా 37 స్టేషన్ల నిర్మాణం పూర్తీ చేయవలసి ఉందని; రానున్న సంవత్సరంలో తాము సాధించబోయే ముఖ్యమైన విజయాలు - మెట్రో లోని సోరంగమార్గాల నిర్మాణాన్ని పూర్తి చేయడం, ప్రాజక్టు నిర్మాణంలో 50 శాతాన్ని పూర్తి చేయడమని, కతార్ రైల్ ఎగ్జిక్యుటివ్ కమిటీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ అబ్దుల్లా అబ్డులజిజ్ అల్ సుబయీ ప్రకటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







