బెజవాడలో న్యూఇయర్కి తారల సందడి
- December 21, 2017
న్యూఇయర్ వేడుకలకు విదేశాల్లో ఎంజాయ్ చేసే టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా.. ఈసారి ఏపీలోని విజయవాడలో సందడి చేయనుంది. తమన్నాతోపాటు మెహరీన్, కైరా దత్ (పైసావసూల్ ఫేం)లు సందడి చేయనున్నారు. న్యూఇయర్ సందర్భంగా విజయవాడలోని హాయ్ల్యాండ్ వేదికగా భారీ ఎత్తున ఈవెంట్కి ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఇప్పటికే పెద్ద ఎత్తున సోషల్మీడియా ద్వారా క్యాంపెయిన్ మొదలుపెట్టేశారు. ఈవెంట్లో యాంకర్ రవి, మేఘన, సంపూర్ణేష్బాబుతోపాటు సీరియల్ ఆర్టిస్ట్స్, కమెడీయన్స్ కూడా సందడి చేయనున్నారు.
కొద్దిరోజుల్లో న్యూఇయర్ వేడుకలు అంబరాన్ని తాకనున్నాయి. 2017కి గుడ్ బై చెప్పి 2018కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఢిల్లీ నుండి గల్లీ వరకు ఎవరికి వాళ్లు పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. కొన్ని సంస్థలు ఈ వేడుకలను క్యాష్ చేసుకునేందుకు స్పెషల్ ఈవెంట్స్ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







