బెజవాడలో న్యూఇయర్కి తారల సందడి
- December 21, 2017
న్యూఇయర్ వేడుకలకు విదేశాల్లో ఎంజాయ్ చేసే టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా.. ఈసారి ఏపీలోని విజయవాడలో సందడి చేయనుంది. తమన్నాతోపాటు మెహరీన్, కైరా దత్ (పైసావసూల్ ఫేం)లు సందడి చేయనున్నారు. న్యూఇయర్ సందర్భంగా విజయవాడలోని హాయ్ల్యాండ్ వేదికగా భారీ ఎత్తున ఈవెంట్కి ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఇప్పటికే పెద్ద ఎత్తున సోషల్మీడియా ద్వారా క్యాంపెయిన్ మొదలుపెట్టేశారు. ఈవెంట్లో యాంకర్ రవి, మేఘన, సంపూర్ణేష్బాబుతోపాటు సీరియల్ ఆర్టిస్ట్స్, కమెడీయన్స్ కూడా సందడి చేయనున్నారు.
కొద్దిరోజుల్లో న్యూఇయర్ వేడుకలు అంబరాన్ని తాకనున్నాయి. 2017కి గుడ్ బై చెప్పి 2018కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఢిల్లీ నుండి గల్లీ వరకు ఎవరికి వాళ్లు పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. కొన్ని సంస్థలు ఈ వేడుకలను క్యాష్ చేసుకునేందుకు స్పెషల్ ఈవెంట్స్ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం







