బెజవాడలో న్యూఇయర్కి తారల సందడి
- December 21, 2017
న్యూఇయర్ వేడుకలకు విదేశాల్లో ఎంజాయ్ చేసే టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా.. ఈసారి ఏపీలోని విజయవాడలో సందడి చేయనుంది. తమన్నాతోపాటు మెహరీన్, కైరా దత్ (పైసావసూల్ ఫేం)లు సందడి చేయనున్నారు. న్యూఇయర్ సందర్భంగా విజయవాడలోని హాయ్ల్యాండ్ వేదికగా భారీ ఎత్తున ఈవెంట్కి ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఇప్పటికే పెద్ద ఎత్తున సోషల్మీడియా ద్వారా క్యాంపెయిన్ మొదలుపెట్టేశారు. ఈవెంట్లో యాంకర్ రవి, మేఘన, సంపూర్ణేష్బాబుతోపాటు సీరియల్ ఆర్టిస్ట్స్, కమెడీయన్స్ కూడా సందడి చేయనున్నారు.
కొద్దిరోజుల్లో న్యూఇయర్ వేడుకలు అంబరాన్ని తాకనున్నాయి. 2017కి గుడ్ బై చెప్పి 2018కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఢిల్లీ నుండి గల్లీ వరకు ఎవరికి వాళ్లు పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. కొన్ని సంస్థలు ఈ వేడుకలను క్యాష్ చేసుకునేందుకు స్పెషల్ ఈవెంట్స్ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







